బాధిత కుటుంబాలను పరామర్శించిన రూరల్ ఎమ్మెల్యే 

ఇందల్వాయి, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం నల్లవెల్లి గ్రామనికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దామ నడిపి గంగారం గత కొన్ని నెలలుగా  అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలో  శనివారం జామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పరామర్శించారు. ఆయన కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని అన్నారు. అలాగే అదే గ్రామానికి చెందిన  మాజీ సింగిల్ విండో చైర్మన్  నోముల మోహన్ రెడ్డి  అకాల మరణం చెందడంతో  వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,వారి సభ్యులకు ప్రగాఢ  సానుభూతి తెలిపారు. నల్లవెల్లి...