జాతీయ రహదారి పై ఆర్టీసీ బస్సు బోల్తా

  . . .ఆర్టీసీ డ్రైవర్ దుర్మరణం . . . కండక్టర్ తో పాటు ప్రయాణికులకు గాయాలు జుక్కల్, బతుకమ్మ  : కామారెడ్డి జిల్లా లో 161వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి బిచ్కుంద వైపు వెళ్తున్న హైదరాబాద్‌-1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జుక్కల్‌ మండలంలోని కౌలాస్‌ చౌరస్తాకు సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడగా డ్రైవర్‌ డి. ఆంజనేయులు సీటు కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. కండక్టర్‌కు...