పదవి విరమణ చేసిన సిబ్బందికి ఘనంగా వీడ్కోలు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ శాఖలో జులై 31న "పదవి విరమణ చేసిన అధికారులు, సిబ్బందికి నిజామాబాద్ పోలిస్ కమీషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి సత్కరించి వీడ్కోలు పలికారు. వేల్పూర్ ఎఏస్ఐ సి. హెచ్. మురళిధర్ రాజు, ఎఆర్ ఎస్ఐ ఎల్.నర్సింలు, ఎఆర్ ఎస్ఐ ఎస్. సత్యనారాయణ గౌడ్ వీరికి శాలువలతో సత్కరించి సర్టిఫికెట్ జ్ఞాపికలతో ఘనంగా సత్కరించడం జరిగినది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పని ఒత్తిడితో విధులు నిర్వహించి ...