ఉగ్రవాదం కంటే ప్రాంతీయ వాదం ప్రమాదకరం

  . . . పాలకులను తిట్టండి, ప్రజలను కాదు   . . . పాలకులు వేరు.. ప్రజలు వేరు   . . . తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది   . . . జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్   హైదరాబాద్, బతుకమ్మ :   ఉగ్రవాదం కంటే ప్రాంతీయ విద్వేష రాజకీయాలు మరింత ప్రమాదకరమని, తెలంగాణలో ప్రతి సమస్యకు ఆంధ్రప్రదేశ్ ప్రజలనే బాధ్యులుగా చూపించడం సరికాదని జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్...