పునరుద్దరణ పనులు వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్   కామారెడ్డి, బతుకమ్మ : అధిక వర్షాలతో ముంపుకు గురైన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిఆర్ కాలనీలో  పర్యటించి ప్రజల సాధారణ జీవనానికి ఇబ్బంది కలుగకుండా చేపట్టిన విధ్యుత్, డ్రైనేజ్, త్రాగునీరు సరఫరా, రహదారుల పునరుద్దరణ పనులను వేగవంతం చెయ్యాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సంభందిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో అధిక వర్షాల వల్ల సంభవించిన వరద అనంతరం ఆయా పునరుద్ధరణ పనులను శుక్రవారం పరిశీలించారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని పెద్ద చెరువును  సందర్శించి  వాటర్ ఫిల్టర్...