అర్హులందరికి రేషన్ కార్డులు ఇవ్వాలి
సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : అర్హులందరికి రేషన్ కార్డులు ఇవ్వాలని సీపీఎం నగర కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులు వెంటనే అప్రూవ్ చేయాలన్నారు. ఈమేరకు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే తెల్ల రేషన్ కార్డు అవసరమని, అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వం రేషన్...