. . . ర్యాలీ ని ప్రారంభించిన మున్సిపాల్ కమిషనర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో మున్సిపాలిటీ లోని ఉద్యోగులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ధర్నా చౌక్ ఆదివారంఉద్యోగులు విద్యార్థులతో కమిషనర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం నగరంలో ర్యాలీ నిర్వహించారు.