రాజాసింగ్​ రాజీనామాకు ఆమోదం

ప్రకటన విడుదల చేసిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్​ సింగ్ వెబ్ న్యూస్, బతుకమ్మ :  బీజేపీ కేంద్ర నాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  గోషామహల్​ ఎమ్మెల్యే రాజాసింగ్​ రాజీనామా ను ఆమోదిస్తూ.   బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్​ సింగ్ శుక్రవారం​ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ, సీనియర్​ నాయకుడు రామచందర్​రావు  ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.  రాష్ట్ర అధ్యక్ష పదవికి...