ఎస్కేఎం ఆధ్వర్యంలో నిరసన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మోడీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆదివారం నిజామాబాద్ జిల్లా  కేంద్రంలో ఎస్కేఎం ఆధ్వర్యంలో  నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  జాతీయ కమిటీ  పిలుపు మేరకు  బి భాస్కర్, ఎస్కేయం రాష్ట్ర కన్వీనర్  అధ్యక్షతన  నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్కేఎం రాష్ట్ర నాయకులు  ఆకుల పాపయ్య, పి రామకృష్ణ,  కంజర భూమయ్య  మాట్లాడారు. మోడీ సర్కార్ భారత దేశ వ్యవసాయాన్ని పెట్టుబారిదారులైన  దోపిడీదారులకు అప్ప చెప్పడానికి కోసం...