పోలీస్ వాహనానికి మృతదేహాన్ని కట్టి  నిరసన

మోర్తాడ్, బతుకమ్మ :   యువకుడి మృతదేహాన్ని పోలీస్​ వాహనానికి కట్టేసి నిరసనకు దిగిన ఘటన నిజామాబాద్​ జిల్లా  ఏర్గట్ల మండలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..  దోంచందా గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీకాంత్​ రెడ్డి (29) ప్రేమించి మోసపోయానని మనస్తాపంతో నవంబర్​ 6న విషం తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స కోసం హైదరాబాద్​ లోని ఓ  ఆస్పత్రికి  తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. దీంతో ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతోనే శ్రీకాంత్ చనిపోయాడని బంధువులు అతడి  మృతదేహంతో...