- బీఎస్పి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు అదనపు కలెక్టర్లకు వినతి
కామారెడ్డి సిటీ బతుకమ్మ: జిల్లావ్యాప్తంగా 71 పాఠశాలల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయాలి. అధిక మార్పులు సాధించిన వారికి మెరిట్ లిస్టులో తీసుకోవాలని బీఎస్పి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు హరిలాల్ నాయక్, మదన్ లాల్ జాదవ్ కామారెడ్డి అదనపు కలెక్టర్ విక్టర్ ప్రసాద్ కు వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ.. రోస్టర్ కం మెరిట్ ఆధారంగా నియమించకపోతే ఎస్సీ, ఎస్టీ లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు నష్టపోతారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో ప్రైమరీ కి అనుమతిస్తూ జిల్లా వ్యాప్తంగా 71 పాఠశాలలను ఎంపిక చేశారు చేసిన పాఠశాలలో ఇన్స్పెక్టర్ మరియు ఆయన నియమించాలని కోరారు.