పేకాట స్థావరంపై పోలీసుల దాడి

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ దుబ్బ ప్రాంతంలో పేకాట స్థావరం పై మంగళవారం పోలీసులు దాడి నిర్వహించారు. ఇందులో పేకాట ఆడుతున్న 6 గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 8,430/- రూపాయలు నగదు, 5 సెల్ ఫోన్లు, స్వాధీన పరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఇదే కేసులో 6 గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అదేవిధంగా టౌన్ 3 పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా పేకాట అడుతున్నట్లైతే అట్టి సమాచారాన్ని...