ప్రజలు, పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలి
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ప్రజలు, పోలీసులు ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా మెలగాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. రంజాన్ మాసం చివరి శుక్రవారం ( జుమ్మాత్తుల్ విధా ) సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ గాంధీ చౌక్, కిషన్ గంజ్, మార్కెట్ క్లాక్ టవర్, నెహ్రు పార్క్ చౌరస్తా తదితర ప్రాంతాలను ఫుట్ మార్చ్ చేస్తూ పరిశీలించారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ ఎల్లప్పుడు ప్రజలు,...