పాముకాటుతో ఒకరి మృతి
బతుకమ్మ : నాగిరెడ్డిపేట : చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పాము కాటుతో వ్యక్తి మృతి చెందినట్లు స్థానిక ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం అచ్చాయి పల్లి గ్రామానికి చెందిన బెస్త అశోక్ (47) అనే వ్యక్తి ఆదివారం గ్రామ శివారులోని ఊర చెరువులోకి చేపలు పట్టడానికి వెళ్లి చెరువులో చేపల వలలు పరిచి చెరువు కట్టపై పడుకొని ఉండగా గుర్తు తెలియని విషపు పాము కాటు వేసినట్లు తెలవగానే అశోక్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అక్కడి...