ప్రజలను వేధించడానికి కాదు

డిల్లీ, బతుకమ్మ : ఇండిగో సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈమేరకు ఎన్డీయే పక్ష సమావేశంలో మంగళవారం మోదీ మాట్లాడారు.  వ్యవస్థలను మెరుగుపర్చేందుకు నిబంధనలని.. ప్రజలను వేధించడానికి కాదని మోదీ స్పష్టం చేశారు.