జేఈఈ అడ్వాన్స్ ఫలితాలలో నిజామాబాదు నారాయణ కు ఆలిండియా ర్యాంకులు
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : జే ఈ ఈ అడ్వాన్స్ 2026 ఫలితాలలో నారాయణ (నిజామాబాద్) జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఆలిండియా ర్యాంకులు సాధించారు. సోమవారం నాటి ఫలితాలలో క్రాంతికుమార్ ఆలిండియా 257ర్యాంకు, ఎమ్. విజయ్ 345ర్యాంక్ , ఆర్. రాంచరణ్ 732 ర్యాంక్, పల్లెర్ల విరాజ్ 2899 ర్యాంక్, శ్రీ చరణ్ ఆదిత్య 9150 ర్యాంక్ లు సాధించారు. కళాశాల యాజమాన్యం క్యాంపస్ లో ఐఐటీ ర్యాంకర్స్ ని అభినందించారు. నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో...