అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావాలి
వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : అంతర్జాతీయంగా ఉత్తమ పరిశోధనలతో తెలంగాణ విశ్వవిద్యాలయానికి గుర్తింపు తీసుకురావాలని వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాషూటికల్ కెమిస్ట్రీ విభాగానికి చెందిన వెన్నెల, కృష్ణ ప్రకాష్ లు తైవాన్ లోని నేషనల్ డాంగువా యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశం పొందారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి వైస్ ఛాన్స్లర్ ఛాంబర్ లో విద్యార్థులను అభినందించి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ...