ఘనంగా నరసింహ స్వామి ఆలయ వార్షికోత్సవం

భక్తులకు అన్నదానం   భీమ్ గల్, బతుకమ్మ : పట్టణం లో కొలువై ఉన్న నరసింహ స్వామి ఆలయ 21వ వార్షికోత్సవ కార్యక్రమం గంగరపు సంఘం వారి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్బంగా నరసింహస్వామి చిత్రపటాన్ని మంగళహరతూలు, డప్పులతో ఊరేగించారు. అనంతరం ఆలయంలో  అర్చకులు రఘు నేత్రత్వంలో వేద పండితులచే ప్రత్యేక పూజలు,యజ్ఞం, పూజా కార్యక్రమం  ఘనంగా నిర్వహించారు. తదనంతరం స్వామివారికి అభిషేకము, ప్రత్యేక హారతి , పూజలు నిర్వహించారు.  సందర్బంగా సంగం తరపున పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని  నిర్వహించారు....