కేరళ ఐవైసీ సోషల్ మీడియా ఇంచార్జీగా నరాల నిహార్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేరళ ఐవైసీ సోషల్ మీడియా ఇంచార్జీగా నరాల నిహార్ నియమితులయ్యారు. తనకు ఈ అవకాశం కల్పించిన మనుజైన్, జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్, జాతీయ ఇంచార్జీ మనీష్ శర్మ, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ రావ్ లకు నరాల నిహార ధన్యవాదాలు తెలిపారు.