నక్కలగుట్ట తండా సర్పంచ్,  వార్డు సభ్యుల ఏకగ్రీవం

నిజామాబాద్ రూరల్,  బతుకమ్మ :  డిచ్ పల్లి మండలం నక్కల గుట్ట తండా గ్రామ పంచాయతీ లో లకావత్ దేవి సింగ్ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ని  మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం  ఇచ్చి శాలువాతో సన్మానించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నక్కలగుట్ట తండా గ్రామ పంచాయతీలో సర్పంచ్ , ఉప సర్పంచ్, వార్డు సభ్యులను  ఏకగ్రీవ ఎన్నుకోవడం సంతోషకరమన్నారు. ఈసందర్భంగా  సర్పంచ్ వార్డు సభ్యులకు శుభాకాంక్షలు...