మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

. . . వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :    మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రజావాణి  జిల్లా కలెక్టర్  కు ఏఐటీయూసీ, సిఐటి యు, టి యు సి ఐ సంఘాల ఆధ్వర్యంలో  సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ  పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలు ఇవ్వాలని, అనారోగ్యం పాలైన, లేదా మరణించిన కార్మికుల స్థానంలో సభ్యులకు...