కురిసిన వర్షానికి ఉరుస్తున్న ఎంపిపిఎస్ గాంధీ పాఠశాల
మేం ఎలా చదువుకోవాలి సారూ? కాంట్రాక్టర్ నిర్లక్ష్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు రుద్రూర్, బతుకమ్మ: గత నాలుగు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షానికి రుద్రూర్ మండల కేంద్రంలోని ఎంపిపిఎస్ గాంధీ పాఠశాల ఊరుస్తుంది. ఈ పాఠశాలకు మన ఊరు.. మన బడి కింద రూ.11.84 లక్షలు మౌళిక వసతుల కల్పన పనుల కొరకు ప్రభుత్వం నుండి నిధులు మంజూరయ్యాయి. కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా రెండు సంవత్సరాలకే పాఠశాల పై కప్పు భాగానికి క్యూరింగ్ సరిగ్గా చేయకపోవడం వలన పాఠశాలలోని...