వికసిత భారత్ సాధించాలన్న మోదీ దార్శనికత అందరికి స్పూర్తి

  . . . ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్ర బాబు నాయుడు   వెబ్ డెస్క్, బతుకమ్మ :   2047 నాటికి వికసిత భారత్ సాధించాలన్న ఆయన దార్శనికత మనందరికీ స్ఫూర్తినిస్తూ, భారతదేశాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపిస్తూనే ఉందని ఆంద్రప్రదేశ్ సీఎం చంద్ర బాబు నాయుడు అన్నారు. భారతదేశ చరిత్రలోనే అత్యధిక కాలం దేశానికి అధిపతిగా సేవలందించిన వ్యక్తిగా చారిత్రాత్మక మైలురాయిని సాధించి, 8,931 రోజుల పాటు దేశ సేవను పూర్తి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి హృదయపూర్వక...