Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 February 2025, 11:46 am Posted by : ramakrishna

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ మార్చి 4కు వాయిదా

వెబ్ న్యూస్,బతుకమ్మ : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు విచారణను సుప్రీం కోర్టు మార్చి 4కు వాయిదా వేసింది. మంగళవారం జరిగే విచారణకు స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి గైర్హాజరయ్యారు. దీంతో న్యాయవాది ముకుల్ రోహత్గి కోరడంతో సుప్రీంకోర్టు విచారణను మార్చి 4కు వాయిదా వేసింది.