Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 December 2024, 3:35 pm Posted by : ramakrishna

గిరిజన బాలుర వసతి గృహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణంలోని శిథిలమైన, నిరుపయోగంగా మారిన ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహాన్ని వసతి గృహాల వార్డెన్ శ్రీలక్ష్మి,  కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సబ్ కలెక్టర్ వికాస్ మహతో కలిసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వసతిగృహ అధికారి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వసతిగృహం శిథిలావస్థలో ఉందని విద్యార్థులకు ఇబ్బందిగా ఉందని అందుకని ప్రైవేట్ అత్య భవనంలో పిల్లలకు వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సాధ్యమైనంత తొందరగా ఈ వసతి గృహ మరమ్మతులు చేపట్టి పునర్నిర్మానం చేయాలని కోరారు. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.

MLA inspected the tribal boys hostel