సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే డా.భూపతి రెడ్డి

గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల చిరకాల కల నెరవేరింది సంబరాలు జరుపుకున్న విద్యార్థులు    నిజామాబాద్ రూరల్ బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లాలో  30 సంవత్సరాల చిరకాల కల  ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీలో  ఇంజనీరింగ్ కళాశాలకు తరగతులు అనుమతి రావడం, ఈ సంవత్సరం 2025-2026 నుండే తరగతులు ప్రారంభమవుతాయని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తెలిపారు.తెలంగాణ యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ కళాశాలఏర్పాటు కోసం  కృషి చేసినటువంటి తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,  బోధన్  శాసనసభ్యులు  సుదర్శన్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారులు...