డీఎస్సీగా ఎంపికైన నిఖితకు ఎమ్మెల్యే ధన్ పాల్ అభినందనలు

నిజామాబాద్, బతుకమ్మ :  ఇటీవల ప్రకటించిన గ్రూప్ వన్ ఫలితాలలో  జిల్లాకు చెందిన నిఖిత రెడ్డి 386వ ర్యాంకు సాధించి డీఎస్పీ శిక్షణకు ఎంపికైన విషయం తెలిసిందే. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణను తన క్యాంపు కార్యాలయంలో నిఖిత రెడ్డి   మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్బంగా  నిఖిత రెడ్డిని ఎమ్మెల్యే  శాలువాతో సత్కారించి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతు గుత్ప గ్రామానికి చెందిన నిఖిత సామాన్య రైతు కుటుంబంలో జన్మించిందన్నారు.  నిఖిత భవిష్యత్ లో  ఉత్తమ సేవాలందిస్తూ ఉన్నత శిఖరాలను...