Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 June 2025, 4:56 pm Posted by : ramakrishna

సభాస్థలిని పరిశీలించిన మహేశ్వర్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా ఆదివారం నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరుగబోయే “రైతు మహా సమ్మేళనం”లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభ  ఏర్పాట్లను శుక్రవారం ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట బిజెపి శాసనసభ పక్షనేత, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఉన్నారు.

Maheshwar Reddy inspected the venue