ramakrishna
Sr Reporter | AP
batukammanews.com
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న మహేశ్ కుమార్ గౌడ్
వెబ్ న్యూస్, బతుకమ్మ : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విజయవాడ దుర్గమ్మను బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దుర్గమ్మకు ఆయన మొక్కులు చెల్లించుకున్నారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article