కొలువుదీరిన మద్నూర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం

మద్నూర్, బతుకమ్మ :  మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, అధికారులు, నాయకుల సమక్షంలో సోమవారం మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య, వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, డైరెక్టర్లు పదవీ బాధ్యతలు స్వీకరించారు.