భారత్ వైపు కన్నెత్తి చూస్తే నూకలు చెల్లినట్లే
జవానులకు 140కోట్ల దేశ ప్రజల మద్దతు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : భారత సార్వభౌమాధికారం వైపు కన్నెత్తి చూసినా.. అలాంటి వారికి ఈ భూమి మీద నూకలు చెల్లినట్టే. భారతీయ వీర జవానులకు 140 కోట్ల దేశ ప్రజల మద్దతుంది. మా వీర జవానులు తలుచుకుంటే ప్రపంచ పటంలో మీ ఉనికి లేకుండా చేయగలరు” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగ్రవాదులను హెచ్చరించారు. “భారతీయ సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ను ఎవరూ ఆపలేరు. భారతదేశ రక్షణ కోసం మేమంతా ఒక్కటే....