బస్తీ దవాఖానలో న్యాయ సహాయ క్లినిక్ ప్రారంభం

జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి     రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ  ఆధ్వర్యంలో న్యాయ సహాయ క్లినిక్‌ను డి-అడిక్షన్  హాబిలిటేషన్ సెంటర్‌, బస్తీ ఆసుపత్రి, రాజీవ్ నగర్, సిరిసిల్లలో సోమవారం రోజున ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్ తెలియజేశారు. ఈ సందర్భంగా రాధిక జైస్వాల్ మాట్లాడుతూ గౌరవ సభ్య కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికర సంస్థ, హైదరాబాద్ ఆదేశాలతో,...