కోర్టులో వాదనలు వినిపిస్తుండగా గుండెపోటుతో లాయర్ మృతి

వెబ్ న్యూస్, బతుకమ్మ :  హైకోర్టులో వాదనలు వినిపిస్తుండగా లాయర్ కుప్పకులాడు. గుండెపోటుతో లాయర్ పసునూరి వేణుగోపాల్ మృతి  చెందారు