ఇందిరా గాంధీకి ఖర్గే, సోనియా నివాళులు

డిల్లీ, బతుకమ్మ : భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే నివాళులు అర్పించారు. డిల్లీలోని ఇందిరా గాంధీ సమాధిని బుధవారం వారు సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు.