ramakrishna
Sr Reporter | Telangana
batukammanews.com
పీజేఆర్ కుమారుడు విష్ణుతో కల్వకుంట్ల కవిత భేటీ
హైదరాబాద్, బతుకమ్మ : పీజేఆర్ కుమారుడు విష్ణుతో కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. అరగంటకు పైగా ఇద్దరి మధ్య మంతనాలు సాగాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విష్ణును పోటీకి దించే యోచనలో కవిత ఉన్నట్లు సమాచారం.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article