జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

టీడబ్ల్యూజేఎఫ్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కు వినతి సానుకూలంగా స్పందించిన కలెక్టర్‌   నిజామాబాద్‌, బతుకమ్మ :  జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ (టిడబ్ల్యూజెఎఫ్‌) ప్రతినిధులు కలెక్టర్‌ టీ వినయ్‌ కృష్ణ రెడ్డిని కోరారు. జిల్లా కలెక్టర్‌ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించగా బుధవారం టి డబ్ల్యూ జె ఎఫ్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయనను కలిసి పుష్పగుచ్చం అందజేసి  శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఇండ్లు, ఇళ్ల స్థలాల...