కాంగ్రెస్ పార్టీలో చేరిక

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివానగర్ మండల బీజేపీ నాయకులు ఎలేటి భూంరెడ్డి ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు.