ramakrishna
Sr Reporter | Telangana
batukammanews.com
నేడు జై హింద్ ర్యాలీ
హైదరాబాద్, బతుకమ్మ: కేంద్ర భద్రతా దళాలకు సంఘీభావంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ లోని బాచుపల్లిలో జైహింద్ ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు.
Share to WhatsApp 🔗
Download Image ⬇️
⬅️ Back to Read Article