నూతన ఎక్సైజ్ సూపరిండెంట్ను కలిసిన జై గౌడ్ నాయకులు
కామారెడ్డి, బతుకమ్మ : జిల్లా నూతన ఎక్సైజ్ సూపరిండెంట్గా బాధ్యతలు చేపట్టిన ముకుంద రెడ్డిని జిల్లా జై గౌడ్ ఉద్యమం నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోల మురళీధర్ గౌడ్, ఉపాధ్యక్షుడు కర్రోల శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్ శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మురళి గౌడ్ జిల్లాలో జై గౌడ్ ఉద్యమం తరపున నిర్వహించిన సేవా కార్యక్రమాలను సూపరిండెంట్కు వివరించారు. అనంతరం ముకుంద రెడ్డి మాట్లాడుతూ,...