జగమంత రామనామ స్మరణ.. ఘనంగా రథోత్సవం
ఇందల్వాయి,బతుకమ్మ: ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో శనివారం శ్రీ సీతారామచంద్రస్వామి గ్రహాల ఊరేగింపు రథోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేల మంది సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నారు.దేశంలోనే చరిత్ర కలిగిన రామాలయం దశబ్దల కాలం నుండి ప్రసిద్ధి చెందింది. వివరాల్లోకి వెళితే దేశంలోనే లక్ష్మణుడు లేని రామాలయంగా ప్రసిద్ధి చెందింది.సీతరామచంద్రుడు సీతమ్మవారి విగ్రహాలు మాత్రమే ఇందల్వాయి రామాలయం మందిరంలో ఉండడం ఒక చరిత్రగా చెప్పుకుంటారు. ప్రతి సంవత్సరం వారం రోజులపాటు రామాలయ మందిరంలో వివిధ రకాల అలంకరణలతో శ్రీరామనవమి వేడుకలను జరుపుతుంటారు. దీంతో...