దేశ స్వాతంత్య్ర విలువలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత
. . . టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్, బతుకమ్మ : దేశ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. క్విట్ ఇండియా డే సందర్భంగా హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఆదివారం ఆయన జెండా ఆవిష్కరించి, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ పుస్తక...