చట్టం తన పని తాను చేసుకుంటే పర్వాలేదు .. లేకపోతే లాఠీలే ఆ పని చేస్తాయి

కేటీఆర్ చేసిందే దగుల్బాజితనం  కేసీఆర్ ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నారా?  తెలంగాణను అప్పుల పాలు చేశారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్    నిజామాబాద్, బతుకమ్మ : ఈ ఫార్మూల ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ, ఈడి ముందు హాజరుకావాలని మాజీ  మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఇస్తే తాను  హాజరుకానని న్యాయవాదులతో వస్తానని పలు విధాలుగా అంటున్నారని చట్టం తన  పని తాను చేసుకుంటే  పర్వాలేదు కానీ లేకపోతే  లాఠీలే ఆ పని  చేస్తాయని  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. సోమవారం కేటీఆర్...