నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయంలో పీఎంశ్రీ అమలు సౌకర్యాలపై పరిశీలన
. . . సంతృప్తి వ్యక్తం చేసిన డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ కేంద్ర జాయింట్ సెక్రటరీ దేవేంద్ర కుమార్ రాయ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపడుతున్న పీఎం శ్రీ పథకం అమలు సౌకర్యాలపై పరిశీలన నిమిత్తం కేంద్ర జాయింట్ సెక్రెటరీ దేవేంద్ర నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయంను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలు చేస్తున్న స్మార్ట్ క్లాస్రూంలు, డిజిటల్ ల్యాబ్లు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్ సదుపాయాలు, శుద్ధి చేసిన తాగునీరు, పరిశుభ్రమైన...