Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 March 2025, 12:17 pm Posted by : ramakrishna

చైనా వైద్యుల వినూత్న ప్రయత్నం

మనిషికి పందికాలేయం అమర్చిన వైనం

వెబ్ న్యూస్, బతుకమ్మ: బ్రెయిన్ డెడ్ అయిన మనిషి శరీరంలో పంది కాలేయాన్ని అమర్చినట్లు చైనా వైద్యులు ప్రకటించారు. భవిష్యత్తులో రోగుల ప్రాణాలను కాపాడేందుకు ఈప్రయత్నం దోహదపడుతుందని భావిస్తున్నారు. గత కొన్నేళ్లుగా పందుల శరీర అవయావాలను మనుషులకు అమర్చుతున్నారు. గతంలో అమెరికా వైద్యులు మూత్రపిండాలు, గుండె అమర్చారు