ఆర్చరీ  ప్రపంచ ఛాంపియన్ షిప్ లో  భారత్ కు స్వర్ణం

వెబ్ న్యూస్, బతుకమ్మ :  ఆర్చరీ  ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత్ తొలిసారి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.  ఫైనల్లో ఫ్రాన్స్ ను 235-233 తేడాతో ఓడించి భారత పురుషుల జట్టు టైటిల్ గెలిచింది. రిషబ్ యాదవ్, అమన్ సైని,  ప్రథమేశ్ త్రయం ఈ ఘనత సాధించింది.