నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి
ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. ప్రభాకర్ సిరికొండ, బతుకమ్మ : వడగండ్ల వానవల్ల ఇటీవలె నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఏ ఐ కే యు ఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ వి. ప్రభాకర్ డిమాండ్ చేశారు. సిరికొండ మండలంలోని కొండూరు, తదితర గ్రామాల్లో వడగళ్ళ వాన వల్ల పంట రాలిపోయి నష్ట పోయిన పంటలను ఏఐయుకేఎస్ బృందంతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు వడగళ్ల వానతో మండలంలోని రైతులు పంటలు తీవ్రంగా దెబ్బతిని నష్టపోయారన్నారు....