హస్మత్పేటలో హైడ్రా భారీ ఆపరేషన్
. . . 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా . . . రూ.750 కోట్ల విలువైన భూమిని కాపాడుతూ హైడ్రా ఫెన్సింగ్ హైదరాబాద్, బతుకమ్మ : హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టి హస్మత్పేటలో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లా బాలానగర్ మండలం హస్మత్ పేటలో శనివారం ఈ భారీ ఆపరేషన్ను హైడ్రా నిర్వహించింది. సర్వే నంబరు 01 లో ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ భూమిని...