హర్రర్ అండ్ క్రైమ్ ఫిక్షన్ జనని పుస్తక ఆవిష్కరణ
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్ లో ఎం.కాం ఈ- కమర్స్ విద్యార్థిని రామగిరి గంగోత్రి రచించిన హారర్ అండ్ క్రైమ్ ఫిక్షన్ జనని పుస్తకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి, యూనివర్సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ డా. ప్రవీణ్ మామిడాల, డైరెక్టర్ పి ఆర్ ఓ డాక్టర్ ఏ పున్నయ్య , కోఆర్డినేటర్ ఎన్ఎస్ఎస్ ప్రొఫెసర్ కె రవీందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి మాట్లాడుతూ స్నాతకోత్తర...