తెలంగాణలో హై అలెర్ట్..
కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసు శాఖ అప్రమత్తం.. హెచ్ఐసీసీ, సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా కౌంటర్ ఇంటెలిజెన్స్ సహా అన్ని విభాగాలు అప్రమత్తం ఏప్రిల్ 25,26 తేదీల్లో భారత్ సమిట్, మే 7 నుంచి మిస్ వరల్డ్-2025 హైదరాబాద్, బతుకమ్మ : దేశ వ్యాప్తంగా మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 25, 26 వ తేదీల్లో హెచ్ఐసీసీ కేంద్రంగా జరగనున్న భారత్ సమిట్-2025, మే 7...