నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోని మాధవ నగర్ బైపాస్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో కిలోమీటర్ వరకు భారీ వాహనాలు నిలిచిపోయాయి. బైపాస్ నుండి కృష్ణ హోటల్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
